తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • తెరాస ఎమ్మెల్యే అసహనం..

    మంత్రివర్గ విస్తరణ అనంతరం తెలంగాణలో అధికార తెరాసపై ఎమ్మెల్యేలు,నేతలు ఒక్కొక్కరిగా అసహనం,అసంతృప్తి వెల్లగక్కుతున్నారు.మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారంటూ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శలు చేయగా తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సైతం తెరాసపై అసంతృప్తి వ్కక్తం చేశారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో తనకు పని లేనందునే పరీక్షలు రాస్తున్నానని.. ఏదైనా పదవి ఇస్తే పని చేస్తానని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ఏ పని లేకపోతే విదేశాలకు వెళ్తానని స్పష్టం చేశారు.ఇక

    READ MORE
  • ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రాల్నిరెండు రాష్ట్రాల్లో ఆరంభించాలి

    మైసూరు:ఇక్కడి ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రాన్ని నెల్లూరికి మార్చిన తర్వాత, మార్చక ముందు, కొన్ని పత్రికలలో, వాట్సాప్ సమూహాలలో వాస్తవాలు తెలియక రాసిన వార్తలు చూచి ఆశ్చర్యం కలిగిందని ప్రముఖ సాహితీ వేత్త , రచయిత ఆర్విఎస్ సుందరం సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘తమిళంతో సహా అన్ని క్లాసికల్ భాషా కేంద్రాలు మైసూరులోని భారతీయ భాషాకేంద్రంలోనే ప్రారంభమయ్యాయి. మైసూరులోని భాషా కేంద్రం అన్ని భారతీయ భాషలకు సంబంధించింది. అది కేంద్రీయ విశ్వవిద్యాలయాల లాగే కేంద్రానికి సంబంధించింది. క్లాసికల్

    READ MORE
  • రూ.1.46,492 కోట్లతో తెలంగాణ బడ్జెట్..

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి.శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో బడ్జెట్ను మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.దేశంలో ఆర్ధిక మాంద్యం కారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే వాస్తవిక బడ్జెట్ ను తగ్గించారు. తెలంగాణ రాష్ట్రం 2019-20 బడ్జెట్ 1 లక్ష 46వేల 492 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వాస్తవ అంచనాలతో బడ్జెట్ ను ప్రవశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో 1లక్షా82వేల017 కోట్లతో

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు