తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • కేసీఆర్‌కు గడ్డు కాలం

    హైదరాబాద్: తెరాసలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే 19 ఏళ్ల కిందట తెదేపా నేత చంద్ర బాబు నాయుడు ఎదుర్కొన్న పరిస్థితి గుర్తుకు వస్తోందని తెలంగాణా కాంగ్రెసు నేత, మాజీ సినీ నటి విజయ శాంతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు మంత్రి వర్గాన్ని విస్తరించిన ఎదుర్కొన్న అసమ్మతి గుర్తు కొ స్తోందన్నారు. ఎదురే లేదనుకున్న బాబుకు మంత్రి వర్గ విస్తరణ తర్వాత గడ్డు కాలం మొదలైందన్నారు. మంత్రి పదవి దక్కక పోవడంతో కేసీఆర్ చేసిన తిరుగుబాటు తెదేపా

    READ MORE
  • తెరాస మాదే.. పదవులూ మావే

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తమదే అయినందున, అందులోని పదవులూ తమకే సొంతమని హోం శాఖ మాజీ మంత్రి నాయిని నర్సిం హారెడ్డి ఆశించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘తాజాగా మాధ్యమాల్లో వచ్చిన వార్తల గురించి కేటీఆర్ అడిగారు. నేను ఏదో చిన్నగా చెబితే కొండంతగా రాశార’ని చెప్పానన్నారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణ అనంతరం ఆర్టీసీ అధ్యక్ష పదవిలో రసం లేదని నాయని వ్యాఖ్యా నించారు. ఇప్పుడు మాట మార్చారు. అదే ఆర్టీసీ

    READ MORE
  • ప్రభాస్ రాకుంటే కిందకు దూకేస్తా..

    హీరో ప్రభాస్ జనగామకు రావాలని లేదంటే కిందకు దూకేస్తానంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హంగామా చేస్తుండడంతో పోలీసులు వ్యక్తిని కిందకు దించడానికి తంటాలు పడుతున్నారు.మహబూబాబాద్ కు చెందిన గుగులోతు వెంకన్న అనే వ్యక్తి జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉడుముల హాస్పిటల్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టిస్తున్నాడు. సినీ హీరో ప్రభాస్ వెంటనే జనగామ కి రావాలని , లేకుంటే అక్కడి నుంచి దూకి చనిపోతానని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు