తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం

    నంద్యాల : వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి తరఫున నటుడు అల్లు అర్జున్ శనివారం ఇక్కడ ప్రచారం చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా నంద్యాలకు వచ్చారు. ఇది వరకే పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతును ప్రకటించారు. శిల్పా రవిచంద్రా రెడ్డితో ఎప్పటి నుంచో అర్జున్కు మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కోసమే ఆయన నంద్యాలకు వచ్చారు. స్నేహారెడ్డి, రవిచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ

    READ MORE
  • ఓటర్లకు డబ్బు పంచి ఓటేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందంటూ జనసేన నేత నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి నుంచి ఇంటింటికీ డబ్బులు పంచుతూ ఓటర్ల వేళ్లపై ముందే సిరా గుర్తు వేసేందుకు ప్లాన్ కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈమేరకు తనకు విశ్వసనీయమైన సమాచారం ఉందంటూ నాగబాబు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ

    READ MORE
  • ప్రజా వ్యతిరేక బిజెపి, బిఆర్ఎస్ లను చిత్తు చిత్తుగా ఓడించండి: ఖర్గే

    నకిరేకల్‌: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  గెలుపుకై నకిరేకల్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం మినీ స్టేడియంలో  నిర్వహించిన తెలంగాణ జనజాతర సభకు  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. ‘ఈ ఎన్నికలు భారతరాజ్యాంగ రక్షణ ఎన్నికలు. బిజెపి దళితులు, గిరిజనల రిజర్వేషన్లు తీసివేయడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కాపాడటానికి చివరి వరకు పోరాటం చేస్తుంది. ఇండియా

    READ MORE
  • ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి

    న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి తనిఖీలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తర్వాత కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారని, దీనికి సంబంధించి

    READ MORE
  • తెలుగు నాట భారీ వానలు

    న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చ రించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బిహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్లోనూ వర్షాలు అధికంగా తెలిపింది. మాల్దీవుల సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు పోరాదని సూచించింది. జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, పశ్చిమ బంగలో ఉరు ము లు, మెరుపులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశ ముందనీ

    READ MORE
  • కోడెలపై కేసులు పెట్టలేదు

    హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఆయనను ఎప్పుడూ అరెస్టు కూడా చేయలేదని తెలిపారు. ఆయన మరణం బాధాకరమని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని చెప్పారు. ఆయనకు ఆత్మ శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆయన మృతి వ్యవహారంలో సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మృతిపై రకరకాల

    READ MORE
  • కేసీఆర్ సర్కారుకు చుక్కెదురు

    హైదరాబాద్ : ఎర్రమంజిల్‌లో శాసన సభ భవంతిని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. శాసన సభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చివేయరాదని ఆదేశించాలంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై హైకోర్టు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్‌లో శాసన సభను నిర్మించడానికి మంత్రి వర్గం ఆమోదించిన తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రి వర్గ నిర్ణయం చట్ట పరిధిలో లేదని పేర్కొంది. ఇప్పుడున్న శాసన సభ భవనాన్ని, ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చివేయరాదని హైకోర్టు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు