తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం

    నంద్యాల : వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి తరఫున నటుడు అల్లు అర్జున్ శనివారం ఇక్కడ ప్రచారం చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా నంద్యాలకు వచ్చారు. ఇది వరకే పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతును ప్రకటించారు. శిల్పా రవిచంద్రా రెడ్డితో ఎప్పటి నుంచో అర్జున్కు మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కోసమే ఆయన నంద్యాలకు వచ్చారు. స్నేహారెడ్డి, రవిచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ

    READ MORE
  • ఓటర్లకు డబ్బు పంచి ఓటేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందంటూ జనసేన నేత నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి నుంచి ఇంటింటికీ డబ్బులు పంచుతూ ఓటర్ల వేళ్లపై ముందే సిరా గుర్తు వేసేందుకు ప్లాన్ కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈమేరకు తనకు విశ్వసనీయమైన సమాచారం ఉందంటూ నాగబాబు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ

    READ MORE
  • ప్రజా వ్యతిరేక బిజెపి, బిఆర్ఎస్ లను చిత్తు చిత్తుగా ఓడించండి: ఖర్గే

    నకిరేకల్‌: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  గెలుపుకై నకిరేకల్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం మినీ స్టేడియంలో  నిర్వహించిన తెలంగాణ జనజాతర సభకు  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. ‘ఈ ఎన్నికలు భారతరాజ్యాంగ రక్షణ ఎన్నికలు. బిజెపి దళితులు, గిరిజనల రిజర్వేషన్లు తీసివేయడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కాపాడటానికి చివరి వరకు పోరాటం చేస్తుంది. ఇండియా

    READ MORE
  • ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి

    న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి తనిఖీలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తర్వాత కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారని, దీనికి సంబంధించి

    READ MORE
  • మరాఠా ఎన్నికల బరిలో తెరాస

    హైదరాబాద్: మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో తెరాస నాందేడ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. జిల్లాలోని ఆరు నియోజక వర్గా లను తెలంగాణలో కలపాలనే ఆందోళన అక్కడ సాగుతోంది. ఎన్నికల బరిలోకి దిగాలని నాందేడ్లోని వివిధ రాజకీయ పక్షాల నేతలు ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు  చేసిన వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు.

    READ MORE
  • యువతిని బలి తీసుకున్న ఐ లవ్ యూ సందేశం..

    ఐ లవ్ యూ బంగారం అంటూ స్నేహితురాలికి పెట్టిన సందేశం ఓ యువతిని బలి తీసుకుంది.మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం నయేగావ్ గ్రామానికి చెందిన సాయన్న తన భార్య ముగ్గరు కుమార్తెలతో కలిసి కొద్ది కాలం క్రితం బతుకు దెరువు కోసం నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామానికి వచ్చేశాడు. అక్కడ ఓ రైతు వద్ద పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాయన్న రెండో కుమార్తె లలిత(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.ఈ క్రమంలో శనివారం

    READ MORE
  • ప్రధాని మోదీకి కేటీఆర్ శుభాకాంక్షలు..

    ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ,సినీరంగ ప్రముఖులు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సైతం ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఆయురారోగ్యాలతో, సంతోషంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.పుట్టినరోజు ప్రయుక్తంగా ప్రధాని మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ వెళ్లారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు