తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • కమలంలోకి తెరాస ఎమ్మెల్యే?

    కొద్ది కాలంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే తెలంగాణలో బీజేపీ పాచికలు పారేలా కనిపిస్తున్నాయి.తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చే వరకు కేసీఆర్ అంటే భయం భక్తి కనబరచిన తెరాస నేతలు,ఎమ్మెల్యేలు కొద్దికొద్దిగా కేసీఆర్పై నిరసన గళం విప్పుతున్నారు.లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న ధీమాతో బీజేపీ తెరాసను లక్ష్యంగా చేసుకొని దూకుడుగా వ్యవహరిస్తుండడంతో తెరాస నేతల్లో కొత్తగా ధైర్యం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక తెరాస నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు తెరాసలో

    READ MORE
  • అలా సంపాదిస్తే పురుగులు పడి చస్తారు..

    కొద్ది కాలంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువుగా నిలుస్తున్నారు. ఎర్రబెల్లి చేస్తున్న వ్యాఖ్యలు తెరాస ప్రభుత్వానికి కూడా కొత్త తలనొప్పిగా పరిణమిస్తున్నాయి.ఎన్నికల సమయంలో ప్రజలను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఎర్రబెల్లి తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు.వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామంలోనూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామంలోనూ గ్రామ సభలో పాల్గొన్న మంత్రివర్యులు గ్రామ సర్పంచ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు

    READ MORE
  • మహా గణపతికి ఘనమైన వీడ్కోలు

    ఖైరతాబాద్ : పది రోజుల పాటు పూజలందుకున్న ద్వాదశ ముఖ లంబోదరుడిని ఉత్సవ సమితి సభ్యులు గురువారం నిమజ్జనం చేశారు. ఉదయం శోభా యాత్ర ప్రారంభం కావడంతో నగర వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఏడు గంటల పాటు సాగిన ఊరేగింపు అనంతరం నెక్లెస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఆరో నంబరు క్రేన్ వద్ద పూజలు నిర్వహించారు. యాభై టన్నుల బరువున్న గణపతిని నిమజ్జనం చేయడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవంగా సాగిని నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి భక్తులు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు