తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • భూమా అఖిలప్రియ అరెస్ట్

    నంద్యాల:టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్లాయి.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో సభా

    READ MORE
  • తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం

    తిరుమల : తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరతు సంచరించినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తులను పంపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు

    READ MORE
  • వైసీపీ తరపున హ్యాట్రిక్ కొడతా

    గుడివాడ: తాను ఐదో సారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని… వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు

    READ MORE
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

    హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. అవతలివైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతాబలగాలు వెళ్లి పరిశీలించగా.. ఘటన స్థలంలో ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. మావోయిస్టులకు సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కూడా దొరికాయి. వాటిని సీజ్ చేసిన

    READ MORE
  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

    అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇకమీదట ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదికను అందజేసిందని తెలిపారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. మిగిలిన విధి విధానాలన్నీ త్వరలోనే ఖరారవుతాయన్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా శాఖగా మారనుందని వెల్లడించారు. ఉద్యోగులను విలీనం చేయడానికే ఈ శాఖ ఏర్పడనుందన్నారు. విలీనం అనంతరం ఆర్టీసీ

    READ MORE
  • తెలంగాణ కుళ్లిపోయింది

    న్యూ ఢిల్లీ: కేసీఆర్ చేతిలో తెలంగాణ కుళ్లిపోయిందని కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. న్యూయార్క్లో కాళేశ్వరం జలాశయ నిర్మాణం గురించి వాణిజ్య ప్రకటన వేసుకుని తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటు న్నారని ఎద్దేవా చేసారు. అవార్డులు, రివార్డులను కొనుక్కుని గోబెల్స్ ప్రచారం చేసుకు న్నారని ఆరోపించారు. ‘తెలంగాణలో గత ఐదేళ్లలో శాఖల పని తీరుపై సీఎస్ ర్యాంకులు ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరిస్థాలో

    READ MORE
  • తెలంగాణ కబడ్డి ఆటగాళ్ల అరెస్ట్

    చెన్నై:తెలంగాణ కబడ్డీ ఆటగాళ్లపై తమిళనాడులో దాడి జరిగింది. ఇక్కడి అణ్ణాసలైలో బస్సు ఎక్కిన ఆటగాళ్లు ఎగ్మూర్ లో దిగారు. టికెట్ విషయం లో కండక్టర్తో వివాదమైంది. ఎగ్మూర్ లో దిగిన తర్వాత తెలంగాణ ఆటగాళ్లపై బస్ కండక్టర్ దాడి చేశాడు. కబడ్డి కోచ్ లక్ష్మణ్ తీవ్రంగా గాయ పడ్డాడు. స్థానికులు సెల్ ఫోన్ తో ఈ దాడిని వీడియో తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కబడ్డి ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు