తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • దిశను సజీవ దహనం చేశారు..

    ప్రస్తుతం పటిష్ట పహార మధ్య చర్లపల్లి జైల్లో ఉన్న దిశ హత్యాచార నిందితుల్లో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ ఆరీఫ్‌ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. జైల్లో కాపలాగా ఉన్న జవాను వద్ద ఈ వాస్తవాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. కొందరు జవాన్లు వారితో మాట కలపగా, ప్రధాన నిందితుడు ఆరిఫ్, ఏ మాత్రం భయం లేకుండా తాము చేసిన దుర్మార్గపు నిర్వాకాన్ని పూస గుచ్చినట్టు చెప్పాడట.దిశను బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకుని లాక్కెళ్లామని ఆ

    READ MORE
  • దిశ పేరుపై అభ్యంతరాలు..

    దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న దిశ హత్యాచార ఘటనలో పోలీసులు తీసుకున్న ఓ నిర్ణయంపై కొంతమంది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.హత్యాచారంలో బలైన యువతి పేరును దిశగా మార్చుతూ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.తమ పిల్లలకు,మనవరాళ్లకు దిశ పేరు పెట్టుకున్నామని ఇప్పుడు పోలీసుల నిర్ణయం ఆ పేరుతో ఉన్న వారికి ఇబ్బంది కలిగిస్తుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల పేర్లు కూడా దిశ అని..మరి కొందరు పోలీసులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితురాలి

    READ MORE
  • హిందూమతం గురించి మాట్లాడితే ఖబడ్దార్

    హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను హెచ్చరించారు. హిందూమతం, ధర్మం గురించి పవన్‌ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని ఇతర మతానికి మారిపోయినట్టు అనిపిస్తోందని అన్నారు. లౌకికతత్వంపై కనీస అవగాహన లేని పవన్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోకుంటే, ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని అన్నారు. ‘ఖబడ్దార్ పవన్‌’ అంటూ కటువు వ్యాఖ్యలు చేశారు.నిన్న పవన్ తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, హిందూ రాజకీయ నేతలే మత రాజకీయాలు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు