తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఓటరు చెంపపై కొట్టిన ఎమ్మెల్యే

    అమరావతి: ఏపీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటరు చెంపపై కొట్టాడు ఎమ్మెల్యే. అయితే.. వెంటనే తిరిగి ఎమ్మెల్యేను కొట్టాడు ఓటరు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు, ఓటర్కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే శివకుమార్. ఆ వెంటనే ఎంఎల్ఏ శివకుమార్ చంపపై దాడి చేశాడు ఓటరు. ఇక అనంతరం సదరు

    READ MORE
  • భార్యతో కలిసి ఓటేసిన పవన్

    మంగళగిరి:జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్ కు వెళ్లారు. పోలింగ్ బూత్ కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సీఎం పవన్ అంటూ అంటూ వాళ్లు నినాదాలు చేశారు. మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్… పవన్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ వేల

    READ MORE
  • ఏపీలో ఉదయం 9 గంటలకు 9.21 శాతం పోలింగ్

    విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ల వద్ద బార్లు తీరారు. కాగా ఉదయం 9 గంటల సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 9.21 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు లోక్సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదయినట్టు పేర్కొంది. కుప్పం నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 9.72శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10.02శాతం, పులివెందుల 12.44శాతం పోలింగ్

    READ MORE
  • వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం

    నంద్యాల : వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి తరఫున నటుడు అల్లు అర్జున్ శనివారం ఇక్కడ ప్రచారం చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా నంద్యాలకు వచ్చారు. ఇది వరకే పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతును ప్రకటించారు. శిల్పా రవిచంద్రా రెడ్డితో ఎప్పటి నుంచో అర్జున్కు మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కోసమే ఆయన నంద్యాలకు వచ్చారు. స్నేహారెడ్డి, రవిచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ

    READ MORE
  • పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దిశ హత్యాచార నిందితులకు ఘటనా స్థలంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలోనే పంచనామా నిర్వహించారు.ఈ క్రమంలో కేసులో నిందితుడు చెన్న కేశవులు భార్య స్పందించింది.మీడియాతో మాట్లాడుతూ… ‘ఇటువంటి కేసులు దేశంలో చాలా ఉన్నాయి కదా. దిశ తన చెల్లికి ఫోన్ చేసే బదులు వేరే ఎవరికయినా (పోలీసులకు) ఫోన్ చేయొచ్చు కదా? ఒక అమ్మాయి కోసం నలుగురి ప్రాణాలు తీయడం తప్పు సర్.. ఇది పెద్దతప్పు‘ అని చెప్పింది.’కోర్టు తీర్పు ఇవ్వకుండానే చంపేశారు

    READ MORE
  • ‘దిశ’గా పేరు అందుకే మార్చారు..

    హైదరాబాద్‌ నగర శివార్లలో పశువైద్యురాలు దిశపై హత్యాచార ఘటనను ఖండిస్తూ నిన్నటి వరకు దేశవ్యాప్తంగా నిరసనలు,ఆందోళనలు కొనసాగాయి.నిందితులను శిక్షించడం వదిలేసి జైల్లో మేపుతున్నారంటూ పోలీసులపై,తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రతి ఒక్కరూ నిరసన గళం వినిపించారు.అయితే అదంతా మౌనాత్మక వ్యూహమని శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌తో దేశంలోని ప్రతి ఒక్కరికి అర్థమైంది.నిందితులు నేరాన్ని అంగీకరించినా పోలీసులు అన్ని ఆధారాలను పక్కాగా సేకరించే పనిలో నిమగ్నమయ్యారంటే ఎన్‌కౌంటర్‌ చేశాక ఇది నకిలీ ఎన్‌కౌంటరని,సాక్ష్యాధారాలు లేకుండా ఎన్‌కౌంటర్‌ చేశారంటూ ‘మేధావులు,హక్కుల రక్షణకై

    READ MORE
  • తల్లిదండ్రుల సమక్షంలోనే నిందితుల పోస్టుమార్టం..

    హత్యాచారం జరిగిన కేవలం ఏడు రోజుల్లోనే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.ఎక్కడైతే దిశను సజీవ దహనం చేశారో, అక్కడికి 300 మీటర్ల దూరంలో నలుగురు నిందితులనూ ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన పోలీసులు, వారి తల్లిదండ్రులను శంషాబాద్ కు తీసుకుని వచ్చారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇప్పటికే శవ పంచనామా పూర్తి కాగా, వారి తల్లిదండ్రులు, ముఖ్య బంధువుల సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను వారికి అప్పగించాలని పోలీసులు భావిస్తున్నారు. ఆపై సాయంత్రంలోగా వారికి అంత్యక్రియలను

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు