తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై హత్యాయత్నం

    కర్నూలు: తెదేపా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హత్యాయత్నం జరిగింది. అఖిలప్రియ ఇంటిముందు నిఖిల్ పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత కారులోంచి మారణాయుధాలతో దిగిన ముగ్గురు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ను వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రతీకార

    READ MORE
  • వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గృహ నిర్బంధం

    విజయవాడ:ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని కొలిక్కి తెచ్చేందుకు దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేయడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయం నెలకొంది. నిడిజువ్విలో వైసీపీ అభ్యర్థి సుధీర్రెడ్డిని, దేవగుడిలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని, కడపలో టీడీపీ అభ్యర్థి భూపేశ్రెడ్డిని గృహనిర్భంధం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించి పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ

    READ MORE
  • రికార్డు స్థాయిలో 80.66 శాతం ఓటింగ్ నమోదు

    విజయవాడ : రాష్ట్ర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 80.66 శాతం పోలింగ్ నమోదైనట్టు తాజాగా ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను కూడా కలుపుకుంటే అది మొత్తంగా 81.73 శాతం ఉండొచ్చని అధికారులు తెలిపారు.

    READ MORE
  • ఏపీలో 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చు

    విజయవాడ:అన్ని పోలింగ్ బూత్ ల నుంచి వచ్చే వివరాలు పరిశీలిస్తే, తమ అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావొచ్చని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని వెల్లడించారు. పూర్తి పోలింగ్ శాతం వివరాలు మంగళవారం అందుతాయని చెప్పారు.  రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం ఓటింగ్ నమోదైందని వివరించారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్

    READ MORE
  • తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది

    హైదరాబాదు: దిశ నిందితులను పోలీసులు ఎదురు కాల్పుల్లో హతం చేసినిందుకు ప్రొఫెసర్ హర గోపాల్ ఆక్షేపిం చా రు. శుక్రవారం ఇక్కడ ఒక మాధ్యమ సంస్థతో ఆయన మాట్లాడారు. ‘ఎవరైనా సరే నిగ్రహాన్ని కోల్పోవడం సరి కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సంయమనాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని కాదని శిక్షలు వేస్తే కొంత న్యాయం జరిగిందని భావించ వచ్చు. కానీ, ఎదురు కాల్పులు చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయి. దిశ హత్య అత్యంత ఘోరమైన ఘటనే.

    READ MORE
  • పవన్‌పై శ్రీరెడ్డి ఘాటు కామెంట్‌..

    దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఎన్‌కౌంటర్‌పై సొల్లు కబుర్లు చెబుతూ,చిత్రమైన లాజిక్కులు బయటకు తీసి వితండ వాదం చేస్తూ విమర్శలు వ్యక్తం చేస్తున్న ప్రముఖులపై అంతేస్థాయిలో భగ్గుమంటున్నారు.ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రజలు మండిపడుతున్నారు.దిశ హత్యాచార నిందితులకు మరణశిక్ష విధించాలన్న డిమాండ్లపై స్పందించిన పవన్‌.. మనుషులను చంపే హక్కు లేదు.. రెండు బెత్తం దెబ్బలతో సరిపెట్టాలని

    READ MORE
  • గతనెల 27వ తేదీన మృగాల కంటే దారుణంగా పశువైద్యురాలిపై సామూహిక అత్యాచారం చేసి సజీవదహనం చేసిన నిందితులను కేవలం ఏడు రోజుల్లోనే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలు టపాసులు పేల్చి,స్వీట్లు పంచుకొని పోలీసులపై ప్రశంసలు,హర్షధ్వనాలు వ్యక్తం చేశారు.ఇక ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో పోలీసులపై పూలు చల్లి పోలీసులకు అనుకూలంగా నినాదాలు చేశారు.ఇలా సాధారణ ప్రజల నుంచి సినీ,రాజకీయ,క్రీడా రంగ ప్రముఖులు ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేస్తుంటే కొంతమంది మేధావులు మాత్రం ఎన్‌కౌంటర్‌పై యథావిధిగా తమకు తోచిన

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు