తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • భూమా అఖిలప్రియ అరెస్ట్

    నంద్యాల:టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్లాయి.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో సభా

    READ MORE
  • తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం

    తిరుమల : తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరతు సంచరించినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తులను పంపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు

    READ MORE
  • వైసీపీ తరపున హ్యాట్రిక్ కొడతా

    గుడివాడ: తాను ఐదో సారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని… వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు

    READ MORE
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

    హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. అవతలివైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతాబలగాలు వెళ్లి పరిశీలించగా.. ఘటన స్థలంలో ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. మావోయిస్టులకు సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కూడా దొరికాయి. వాటిని సీజ్ చేసిన

    READ MORE
  • ప్రియాంకారెడ్డి ఘటనపై స్పందించిన కీర్తి సురేశ్‌.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న యువవైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై ప్రముఖ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ స్పందించారు.ఈ సంఘటన తన హృదయాన్ని కలచి వేసిందని, అత్యంత క్రూరంగా ప్రియాంకా రెడ్డిని అత్యాచారం, హత్య చేశారని.. ఈ ఘటనల వల్ల రోజురోజుకి భయం మరింత పెరిగిపోతుందని అన్నారు. ఇలాంటి దారుణ సంఘటన జరగడంతో.. నాకు ఏ మాట్లాడాలో కూడా తెలీడం లేదు. ఈ ఘటనలో ఎవరిని నిందించాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు.మన దేశంలో

    READ MORE
  • అవినీతి రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాల స్థానం ఎంతంటే..

    చట్టాలు,అవినీతి నిరోధక శాఖలు ఎన్ని ఎన్నా దేశంలో అవినీతికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.రోజురోజుకు పెరుగుతుందే కానీ తగ్గుముఖం పట్టడం లేదు.ఈ నేపథ్యంలో ‘ఇండియా కరప్షన్ సర్వే-2019′ పేరుతో ట్రాన్‌పెరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత అవినీతి చోటు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్‌ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది.విచారకర విషయం ఏంటంటే ఈ జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.రాజస్థాన్‌ తరువాతి స్థానాల్లో వరుసగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి.అతి తక్కువ

    READ MORE
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు యూనియన్లదే బాధ్యత..

    ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు చేసుకోవడానికి, గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని, ప్రభుత్వం వల్ల ఆర్టీసీ కార్మికులు చనిపోయారు అనటానికి ప్రూఫ్ ఏంటి అని పిటిషనర్ ను ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ ఆర్టీసీ కార్మికులు మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్ లను ధర్మాసనం ముందుంచారు.అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించలేదని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు