తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!

    హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అడిగారు. మోదీని కేటీఆర్ ఏమేం ప్రశ్నలు అడిగారంటే.. ‘‘దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి.. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి

    READ MORE
  • షర్మిలపై కేసు నమోదు..

    కడప: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును

    READ MORE
  • నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు

    హైదరాబాదు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది

    READ MORE
  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • నితిన్‌కు నో చెప్పిన‌ పూజా హెగ్డే.

    హైదరాబాదు: అంధాదున్ రీమేక్ లో నటించేందుకు నటి పూజా హెగ్డే తిరస్కరించినట్లు సమాచారం. భారీ పారితోషికాన్ని డిమాండు చేసింది.తదుపరి నటుడు నితిన్ ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించినట్లు తెలిసింది. పూజా హెగ్డే బిజీగా ఉండటమే దీనికి కారణమని తెలిసింది.

    READ MORE
  • అజిత్‌ సినిమా రీమేక్‌లో చిరంజీవి

    హైదరాబాదు: అజిత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వేదాలం తెలుగు రీమేక్లో చిరంజీవి నటించనున్నారు. మెహర్ రమేష్ దర్శకుడని తెలిసింది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్పై కెఎస్. రామారావు నిర్మిస్తారని ప్రచారం జరుగింది. చిత్రాన్ని 14 ప్లస్ రీల్స్తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తారనేది తాజా సమాచారం.

    READ MORE
  • మొబైల్ రీఛార్జికి కూడా డబ్బులు లేక టెక్కీలు ఆత్మహత్య..

    ప్రేమ వివాహం చేసుకొని పరాయి రాష్ట్రంలో ఉంటున్న తెలంగాణకు చెందిన ఇద్దరు టెక్కీలు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్రానికి చెందిన గోజెట్ల గోపికృఫ్ణన్ (25), నందిని (25) అనే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. గోపికృఫ్ణన్, నందిని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న గోపికృఫ్ణన్, నందిని గత ఏడాది పెళ్లి చేసుకుని తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన కోడైకెనాల్ లోని అట్టువంపట్టి ప్రాంతంలో కాటేజ్ అద్దెకు తీసుకుని నివాసం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు