తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!

    హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అడిగారు. మోదీని కేటీఆర్ ఏమేం ప్రశ్నలు అడిగారంటే.. ‘‘దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి.. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి

    READ MORE
  • షర్మిలపై కేసు నమోదు..

    కడప: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును

    READ MORE
  • నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు

    హైదరాబాదు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది

    READ MORE
  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • నాకా.. కరోనా..హ హ్హా

    హైదరాబాదు: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఏ వార్త అయినా వైరల్ అవుతుంటుంది. తాజాగా వర్మ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనను కలిసిన వారికి కరోనా లక్షణాలు ఉన్నాయనే వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనికి దీటుగా వర్మ స్పందించారు. ‘నాకు కరోనా వచ్చిందనే వార్తల్లో నిజం లేదు. ఈ వార్త అబద్ధమైనందకు వాళ్లు బాధపడి ఉంటారు. భవిష్యత్తులో వారి కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాన’ని ఎగతాళి చేసాడు.

    READ MORE
  • తెలుగు లోకి – ఆర్టికల్ 15

    హైదరాబాదు: హిందీలో చిత్రం ఆర్టికల్ 15 తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన పాత్రను అడివి శేష్ పోషిస్తాడని తెలుస్తోంది. డి.సురేశ్ బాబు దీనిని నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది.

    READ MORE
  • నౌహెరా షేక్ ఆస్తుల స్వాధీనం

    హైదరాబాద్: హీరా గోల్డ్ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నౌహెరా షేక్ ఆస్తుల్ని శనివారం స్వాధీనం చేసుకుంది. ఇక్కడి టోలీచౌక్ లోని 81 ప్లాట్లను రెవెన్యూ, పోలీసుల సహకారంతో వాటిని ఈడీ జప్తు చేసింది. వాటి విలువ రూ.70 కోట్లని అంచనా. దీంతో ఇప్పటి వరకు నౌహెరా షేక్ కు చెందిన రూ. 300 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. పది కేసుల్లో ఆమె నిందితురాలు. దాదాపు రూ.5600

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు