తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • 22 రోజులకు రూ. 20 లక్షల బిల్లు..

    కరోనాకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న బిల్లులపై విమర్శలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా వాటి తీరు మాత్రం మారడం లేదనడానికి ఇది పెద్ద ఉదాహరణ. 22 రోజులు చికిత్స అందించినప్పటికీ వ్యక్తి మృతి చెందగా, అందుకుగాను ఏకంగా రూ. 20 లక్షల బిల్లు చేతికివ్వడంతో బాధిత కుటుంబం షాక్‌కు గురైంది. సికింద్రాబాద్‌లో జరిగిందీ ఘటన.ముషీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి (49) సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. కరోనా సోకడంతో గత నెల 20న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్

    READ MORE
  • కత్తి మహేశ్ అరెస్ట్

    హైదరా బాదు : నటుడు కత్తి మహేశ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం ఇక్కడ అరెస్ట్ చేసారు. శ్రీరాముడిపై ఫేస్ బుక్ లో అసభ్య వ్యాఖ్యల్ని పోస్ట్ చేసారని ఆయనపై హిందూ సంస్థలతో పాటు పలువురు వ్యక్తులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు విచారణ జరిపి కత్తి మహేశ్ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించి, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మహేశ్ పై 2018 నుంచి

    READ MORE
  • దర్శకురాలిగా నివేద థామస్

    హైదరా బాదు: త్వరలో తాను దర్శకురాలిగా మారనున్నానని కథానాయిక నివేద థామస్ వెల్లడించారు. ‘అప్పుడే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని నాకు లేదు. దర్శకురాలిగా మారాలనుంది. అందుకే కొన్ని కథలు తయారుచేసుకుంటున్నాను. త్వరలోనే దర్శకురాలనివుతాన’ని చెప్పింది.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు