తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • ‘కేసీఆర్ కి చేతకావడం లేదు ’

    హైదరాబాదు : ‘కేసీఆర్ వయసు అయిపోయింది. బాధ్యతల్ని నిర్వర్తించలేక పోతున్నారు. ఏదీ చేతకావడం లేదు. అందుకే తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నార’ని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కారంలో లేదని దుయ్యబట్టారు. ‘ఆరోగ్యశ్రీ పథకం చాలా బెటర్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ వైపు మొగ్గు

    READ MORE
  • బాలయ్య ఆటలో అరటి పండు

    విజయవాడ : నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాల్ని పెద్దగా పట్టించుకోనని మంత్రి కొడాలి నాని ఒక దృశ్య మాధ్యమం ముఖాముఖిలో పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తులో ఉంటారని, ఆయన కుమారుడిగా పుట్టి, తండ్రికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు వంటి వ్యక్తి వెంట కార్యకర్తలా బాలయ్య తిరుగుతున్నా ఒకవేళ నా తండ్రికి కనుక ఎన్టీఆర్కు జరిగినట్లు అవమానం చేసి పార్టీ, పదవిని లాక్కుంటే.. నేనేంటో చూపించేవాడిని. . బాలయ్య ఆటలో అరటిపండు లాంటి వాడు. ఆయన్ను

    READ MORE
  • కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు

    సికింద్రాబాద్ :‘త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబోయే సీఎంకు శాసనసభ తరపున శుభాకాంక్షల’ని శాసనసభ ఉపసభాపతి పద్మారావు పేర్కొన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజనల్ కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో గురువారం ప్రసంగించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు