తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం

    విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ

    READ MORE
  • రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్

    నరసాపురం : ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రఘురాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. నామినేషన్ల పర్వం నిన్ననే ప్రారంభమయింది. రఘురాజుకు నేరుగా ఉండి నియోజకవర్గం బీఫామ్ ను అందించే అవకాశం ఉంది. మరోవైపు మాడుగులలో పైలా ప్రసాద్ ను మార్చి ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం

    READ MORE
  • ‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు

    నెల్లూరు : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో

    READ MORE
  • బీ-ఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్

    విజయవాడ : ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈ సారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ

    READ MORE
  • ‘కేసీఆర్ కి చేతకావడం లేదు ’

    హైదరాబాదు : ‘కేసీఆర్ వయసు అయిపోయింది. బాధ్యతల్ని నిర్వర్తించలేక పోతున్నారు. ఏదీ చేతకావడం లేదు. అందుకే తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నార’ని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కారంలో లేదని దుయ్యబట్టారు. ‘ఆరోగ్యశ్రీ పథకం చాలా బెటర్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ వైపు మొగ్గు

    READ MORE
  • బాలయ్య ఆటలో అరటి పండు

    విజయవాడ : నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాల్ని పెద్దగా పట్టించుకోనని మంత్రి కొడాలి నాని ఒక దృశ్య మాధ్యమం ముఖాముఖిలో పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తులో ఉంటారని, ఆయన కుమారుడిగా పుట్టి, తండ్రికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు వంటి వ్యక్తి వెంట కార్యకర్తలా బాలయ్య తిరుగుతున్నా ఒకవేళ నా తండ్రికి కనుక ఎన్టీఆర్కు జరిగినట్లు అవమానం చేసి పార్టీ, పదవిని లాక్కుంటే.. నేనేంటో చూపించేవాడిని. . బాలయ్య ఆటలో అరటిపండు లాంటి వాడు. ఆయన్ను

    READ MORE
  • కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు

    సికింద్రాబాద్ :‘త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబోయే సీఎంకు శాసనసభ తరపున శుభాకాంక్షల’ని శాసనసభ ఉపసభాపతి పద్మారావు పేర్కొన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజనల్ కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో గురువారం ప్రసంగించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు