సికింద్రాబాద్ :‘త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబోయే సీఎంకు శాసనసభ తరపున శుభాకాంక్షల’ని శాసనసభ ఉపసభాపతి పద్మారావు పేర్కొన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజనల్ కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో గురువారం ప్రసంగించారు.