తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • రాజన్న రాజ్యమే లక్ష్యం

    హైదరాబాదు: ‘తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోంది. ఆయన రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమ’ని వై ఎస్ షర్మిల తెలిపారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. అనేక ప్రశ్నలకు ఆమె పొడిపొడిగానే సమాధానలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. అందరూ కాస్త ఓపిక పట్టాలని… అన్ని విషయాలు చెపుతానన్నారు. అందరితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కొత్త పార్టీ పేరు ఏమిటనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తర్వాత చెపుతానంటూ

    READ MORE
  • ఉక్కు కర్మాగారాన్ని కాపాడు కునేందుకు నిరసన

    విశాఖ : ఇక్కడి ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయటాన్ని ఆక్షేపించి అఖిలపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలి నుంచి విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. సుమారు వెయ్యి మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ లో 100 శాతం వాటాలను అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. స్టీల్ ప్లాంట్తోపాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలనే

    READ MORE
  • కొత్త దర్శకుడితో రాజశేఖర్ కొత్త సినిమా

    హైదరాబాదు: డా.రాజశేఖర్ మలయాళంలో హిట్టయిన జోసెఫ్ సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్నారు. లలిత్ అనే కొత్త దర్శకుడు దీన్ని రూపొందించనున్నారు. తెలుగు వాతావారణానికి తగ్గట్టుగా మూలకథకు మార్పులు చేర్పులు చేశారు. క్రైమ్ థ్రిల్లర్ ఇతి వృత్తం. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రీకరణ ఆరంభం కానుంది.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు