తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

    తిరుమల : ఉగాది పర్వదినం నుంచి శ్రీవారి నిత్య ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని తితిదే ప్రకటించింది. శుక్ర వారం జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో జవహర్ రెడ్డి ఈ మేరకు ప్రకటిం చారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు 72 గంటల ముందు కరోనా పరీ క్షల్ని చేయించుకోవాలి. రోగం లేదనే నిర్ధారణ పత్రాల్ని చూపించాలి. ఏప్రిల్ 15 తరువాత వయోవృద్ధులు, చిన్న పిల్లలకు దర్శనాలను ప్రారంభించదలచినట్లు వెల్లడించారు. దాతలు సూచించిన వారి కుటుంబీ

    READ MORE
  • గుంటూరు: ‘విశాఖలో స్వరూపానంద స్వామిని యాదృచ్ఛికంగా కలిశా. వ్యక్తిగతంగా ఒకరి అభిప్రాయాన్ని మరొకరితో పంచుకున్నాం. మేం నాస్తికులం కాదు.. దేవుడనే భావనకు వ్యతిరేకం కాదు’ అని సిపిఐ నేత నారాయణ తేల్చి చెప్పారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో మా పార్టీ అభ్యర్థి యశోద తరఫున ప్రచారాన్ని చేసినపుడు వారి ఆశ్రమం కనిపింది. అంతే లోపలికి ప్రవేశించామని వివరించారు. ‘ఎన్నికల్లో వైకాపా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇంత అధికార దుర్విని యోగం ఎప్పుడూ

    READ MORE
  • దృశ్యం 2 చిత్రీకరణ

    హైదరాబాదు: సురేశ్ ప్రొడక్షన్స్ వారి దృశ్యం 2 చిత్రీకరణ మంగళవారం ఇక్కడ హైదరాబాదు లో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు జీతూ జోసెఫ్. వెంకటేశ్, మీనా నాయకుడు, నాయికలు. ‘దృశ్యం’కు ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు