తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • బంగారు బుల్లోడు 23న విడుదల

    హైదరాబాదు:అల్లరి నరేశ్, పూజ ఝవేరి జంటగా గిరి పాలిక దర్శకత్వంలో రూపొందిన బంగారు బుల్లోడు చిత్రాన్ని ఈ నెల 23న థియేటర్లలో విడుదల చేయనున్నారు. బాలకృష్ణ నటించిన -బంగారు బుల్లోడు సినిమాలోని స్వాతిలో ముత్యమంత.. అనే పాటను ఈ సినిమాలో రీమేక్ చేసారు.

    READ MORE
  • ఇది మహాభారతం కాదు

    హైదరా బాదు: రామ్ గోపాల్ వర్మ ఇది మహాభారతం కాదు అనే వెబ్ సిరీస్ ప్రకటించారు. రచన సిరాశ్రీ, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘మహాభారతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయి. తెలంగాణలోని ఒక పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారు. దీని ఆధారంగా మేము వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాం. ఇది మహాభారతం కాదు. అందులో వినిపించే గొంతుక నాది కాదు. మహా భారతం లో భగవద్గీత వినిపించిన వ్యక్తే నా గొంతుకను అనుకరించాడ’ని

    READ MORE
  • హైదరాబాదు: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియేనని పోలీసులు తేల్చారు. కిడ్నాప్ సమయంలో ఆమె సోదరుడు జగత్విఖ్యాత్రెడ్డి అక్కడే ఉన్నట్లు, కేపీహెచ్బీలోని లోధా అపార్ట్మెంట్స్లోనే ప్రణాళిక రూపొందించినట్లు కీలక ఆధారాలు లభించాయని చెప్పారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్రామ్, జగత్విఖ్యాత్రెడ్డి, ఆమె అనుచరుడు గుంటూరు శ్రీను ఈ నెల 2, 4 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశమై కిడ్నాప్ చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో మరో 15 మందిని అరెస్టు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు