తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • రవిప్రకాశ్ అరెస్ట్ దిశగా పోలీసుల అడుగులు..

    అక్రమాలకు పాల్పడ్డాడంటూ టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి దాదాపుగా నెలరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రవిప్రకాశ్‌ పోలీసుల నోటీసులకు స్పందించకుండా,విచారణకు హాజరు కాకుండా తప్పించుకుతిరుగుతూ బెయిల్‌ కోసం హైకోర్టు,సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగిన విషయం కూడా విదితమే.అయితే అన్ని చోట్ల రవిప్రకాశ్‌ చుక్కెదురు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం పోలీసులకు లొంగిపోయాడు. అయితే

    READ MORE
  • కుటుంబం కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు..

    తెలంగాణలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తెరాసలో చేరిపోయి ప్రతిపక్ష విలీనానికి లేఖ సమర్పించడంతో అధికార పక్షంలో ప్రతిపక్షం విలీనమైనట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్‌ నేతలు తెరాస అధినేత కేసీఆర్‌పై మండిపడుతూ నిరసనల బాట పట్టారు. విలీనంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పందిస్తూ..తన కుటుంబం కోసం,పార్టీ కోసం కేసీఆర్‌ తెలంగాణలో వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు తాము కేసీఆర్‌కు సహకరించామని .. అయితే అప్పటి

    READ MORE
  • ధర్ణా చేసిన  కాంగ్రెస్‌ నేతల అరెస్టు

    హైదరాబాద్: కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయటాన్ని గర్హిస్తూ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ నేతల్ని పోలీసులు గురు వారం సాయంత్రం అరెస్టు చేసారు. కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని తెరాసాలో విలీనం చేయాలని కోరుతూ 12 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విధాన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి విన్నవించారు. దీన్ని తప్పు బడుతూ తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ శాసన సభా పక్షనేత నేత మల్లు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు