తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • నిధుల మళ్లింపు,ఫోర్జరీ,లోగో విక్రయం కేసులకు సంబంధించి కొద్ది రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయిన టీవీ9 మాజీ సీఈఓను ఐదు రోజులుగా పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే విచారణకు రవిప్రకాశ్‌ ఏమాత్రం సహకరించడం లేదని పొంతన లేని సమాధానాలు చెబుతూ పోలీసులను విసిగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలను నిజం చేస్తూ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు సాంకేతిక ఆధారాలున్నాయని దీనిపై మూడు రోజులుగా విచారిస్తున్నా

    READ MORE
  • కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా..

    సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువైన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించాక తెరాస అధినేత కేసీఆర్‌ వల్లే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేసుకున్నారు.కేసీఆర్‌తో కానీ ఆయన కుటుంబంతో కానీ తనకు ఎటువంటి వైరం లేదని కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావుతో మాత్రమే విబేధాలు ఉన్నాయన్నారు.హరీశ్‌రావు చేసే బెదిరింపు రాజకీయాలు నచ్చవని హరీశ్‌రావు కంటే కేటీఆర్‌ చాలా పారదర్శకంగా,నిబద్దతగా ఉంటారన్నారు.2008లోనే హరీష్ రావు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తు

    READ MORE
  • ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకు రాలేదా : కేటీఆర్

    హైదరాబాద్‌ : ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్‌ మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెరాసలో సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ఆందోళనలను ఆయన ఎగతాళి చేశారు. మార్పుడు రాజకీయాలకు ఆద్యురాలు కాంగ్రెసేనని విమర్శించారు. 2004 ఎన్నికల్లో 26 మంది తెరాస ఎమ్మెల్యేలు గెలిస్తే పది మందిని కాంగ్రెస్‌లో కలుపుకోలేదా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలకు ముందు కూడా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు