తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తాం..

    దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయడంలో తనవంతు కృషి చేస్తానన్నారు ముఖ్యంగా తెలంగాణలో పార్టీని మరింత పటిష్టపరచాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.స్థానిక నాయకత్వం ప్రజలు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరముందని పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలంటూ ఏవీ ఉండవని… అంతా సమష్టిగా తీసుకున్న నిర్ణయాలనే అమలు పరుస్తామన్నారు.2023 నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసి అసెంబ్లీపై కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.తమ పార్టీకి ఒకరాష్ట్రం ఎక్కువ.. మరో రాష్ట్రం తక్కువ అన్న భావన

    READ MORE
  • తెలుగు రాష్ట్రాలే లక్షంగా బీజేపీ స్కెచ్‌లు..

    భారతదేశం మొత్తం తమ అధీనంలోకి వస్తున్నా దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తమ చేతికి అందకుండా కొరకరాని కొయ్యాల మారడంతో తెలుగు రాష్ట్రాలను ఎలాగైనా కాషాయం నీడలోకి తీసుకురావడానికి బీజేపీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.2024 ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే లక్షంగా అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేసింది.అందులో భాగంగా మొదటగా లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకోవడంతో ఇదే ఊపుతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి

    READ MORE
  • ఆహుతి ప్రసాద్ తనయుడిపై కేసు నమోదు..

    దివంగత నటుడు ఆహుతి ప్రసాద్‌ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.కామెడి అయినా,విలనిజమైనా,తండ్రి ఇలా ఏపాత్రలోనైనా తన నటనతో ఆకట్టుకునే ఆహుతి ప్రసాద్‌కు కోనసీమ యాసలో డైలాగులు చెప్పడంలో ప్రత్యేకశైలి ఉంది.అటువంటి ఆహుతి ప్రసాద్‌ తనయుడు కార్తిక్‌ ప్రసాద్‌పై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవడం చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడడానికి కార్తిక్‌ భార్యతో కలసి వెళ్లాడు.ఈ క్రమంలో సినిమా ప్రారంభానికి ముందు థియేటర్‌లో జాతీయగీతం వినిపించడంతో ప్రేక్షకులంతా లేచి నిలబడగా కార్తిక్‌ మాత్రం సీట్లో నుంచి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు