తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • ముగ్గురు పోలీసులతో సహా 12 మందిపై చార్జ్‌షీట్‌..

    ఈ ఏడాది జనవరిలో హత్యకు గురైన వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసుకు సంబంధించి పోలీసులు 23పేజీ చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. హనీట్రాప్‌ ద్వారా చిగురుపాటి జయరామ్‌ హత్య చేశారని చిగురుపాటి హత్య కేసుకు సంబంధించి మొత్తం 73 మంది సాక్షులను విచారించామని పేర్కొన్నారు.73 మంది సాక్షుల్లో జయరామ్‌ మేనకోడలు శిఖను 11వ సాక్షిగా పేర్కొన్న పోలీసులు ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో పాటు ముగ్గురు పోలీసుల పేర్లను కూడా నిందితులుగా పేర్కొన్నారు.పోలీసుల సలహతోనే జయరామ్ ను హత్య

    READ MORE
  • తెదేపాకు పట్టినగతే తెరాసకు కూడా..

    కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి తెరాస అధినేత కేసీఆర్‌పై,సభాపతిపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కనీసం వాదనలు కూడా వినకుండా 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసినందుకు శాసనసభ సభాపతికి సిగ్గు లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.విలీనం ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్‌కు చట్టాల గురించి ఇసుమంతైనా జ్ఞానం లేదని స్పష్టమవుతోందంటూ విమర్శించారు. చట్టాల గురించి తెలియకపోతే అడ్వకేట్‌ జనరల్‌ను సంప్రదించి చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని విమర్శించారు. విలీనం సభాపతి పరిధిలోకి రాదని అసలు

    READ MORE
  • భట్టీ దీక్ష భగ్నం..

    ప్రతిపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.ఇందిరాపార్క్‌ వద్ద భట్టి చేస్తున్న దీక్ష శిబిరానికి చేరుకున్న పోలీసులు బలవంతంగా భట్టిని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.భట్టిని ఆసుపత్రికి తరలించినా నిరసన దీక్షలు,ఆందోళనలు కొనసాగిస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ 36 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టిన

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు