తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • ఇంటర్‌బోర్డు తీరు మారదా?

    ఇంటర్‌ ఫలితాల్లో నిర్లక్షంగా వ్యవహరించి కొంతమంది విద్యార్థులకు ఆత్మహత్యలకు కారణమైన వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకున్న ఇంటర్‌బోర్డుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.ఇంత జరిగినా తెలంగాణ ఇంటర్‌బోర్డు తీరులో ఏమాత్రం మార్పు రాలేదని తాజాగా వెలుగు చూసిన మరో ఘటనతో రుజవైంది.అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్ల జారీ విషయంలో కూడా ఇంటర్‌బోర్డు నిర్లక్షంగా వ్యవహరించింది.జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన వినోద్‌ రసాయన శాస్త్రంలో ఫెయిల్‌ కావడంతో సప్లిమెంటరీ పరీక్షలు

    READ MORE
  • ప్రతిపక్ష విలీనానికి లేఖ!

    తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు అవసరమైన లేఖను గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గురువారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు చేరుకొన్నారు.గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19  అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది.నల్గొండ నుండి ఎంపీగా విజయం

    READ MORE
  • సంతకాల ఫోర్జరీ,నిధులు మళ్లింపు,లోగోల అక్రమ విక్రయం కేసులకు సంబంధించి విచారణకు హాజరైన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.అయితే రవిప్రకాశ్‌ మాత్రం విచారణలో పోలీసులకు సహకరించలేదని ఏమడిగినా దాటవేత సమాధానాలు,పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రవిప్రకాష్ ను ఉదయం 1130 నుంచి రాత్రి 10:45 వరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు వేసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఆయన గందరగోళ పరిచే

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు