తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • రవిప్రకాశ్ అరెస్ట్ దిశగా పోలీసుల అడుగులు..

    అక్రమాలకు పాల్పడ్డాడంటూ టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి దాదాపుగా నెలరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రవిప్రకాశ్‌ పోలీసుల నోటీసులకు స్పందించకుండా,విచారణకు హాజరు కాకుండా తప్పించుకుతిరుగుతూ బెయిల్‌ కోసం హైకోర్టు,సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగిన విషయం కూడా విదితమే.అయితే అన్ని చోట్ల రవిప్రకాశ్‌ చుక్కెదురు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం పోలీసులకు లొంగిపోయాడు. అయితే

    READ MORE
  • కుటుంబం కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు..

    తెలంగాణలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తెరాసలో చేరిపోయి ప్రతిపక్ష విలీనానికి లేఖ సమర్పించడంతో అధికార పక్షంలో ప్రతిపక్షం విలీనమైనట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్‌ నేతలు తెరాస అధినేత కేసీఆర్‌పై మండిపడుతూ నిరసనల బాట పట్టారు. విలీనంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పందిస్తూ..తన కుటుంబం కోసం,పార్టీ కోసం కేసీఆర్‌ తెలంగాణలో వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు తాము కేసీఆర్‌కు సహకరించామని .. అయితే అప్పటి

    READ MORE
  • ధర్ణా చేసిన  కాంగ్రెస్‌ నేతల అరెస్టు

    హైదరాబాద్: కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయటాన్ని గర్హిస్తూ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ నేతల్ని పోలీసులు గురు వారం సాయంత్రం అరెస్టు చేసారు. కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని తెరాసాలో విలీనం చేయాలని కోరుతూ 12 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విధాన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి విన్నవించారు. దీన్ని తప్పు బడుతూ తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ శాసన సభా పక్షనేత నేత మల్లు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు