తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • నడి రోడ్డుపై కాంగ్రెస్ ధర్ణా

    హైదరాబాద్: తెరాసలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేస్తున్నందుకు నిరసనగా శాసనసభ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం ధర్ణా చేసారు. శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ ఆందోళనలో పాల్గొన్నారు. పాలక పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నిరసించాలని భావించారు.

    READ MORE
  • తెలంగాణలో ముగిసిన కాంగ్రెస్ కథ..

    తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని వీలీనం చేస్తున్నట్టుగా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం నాడు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖను అందించారు.గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న తర్వాత  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ తీర్మానం

    READ MORE
  • కోవర్టుల వల్లే ఈ పరిస్థితి దాపురించింది..

    అధికార పక్ష నేతలపై మాత్రమే కాకుండా స్వపక్ష నేతలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసే తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తాజాగా మరోసారి స్వపక్ష నేతలపై విరుచుకుపడ్డారు.కోవర్టుల వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఈ దుస్థితి దాపురించిందని కోవర్టులను బయటకు పంపకపోతే  పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పిన మాటలను,చేసిన సూచలను రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు పెడచెవిన పెట్టడంతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ ఉనికిని కాపాడుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోందన్నారు.ప్యారాచూట్‌ నేతలకు కాంగ్రెస్‌ పార్టీలో

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు