తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • జూన్‌ 5 నుంచి వానలు

    అమరావతి:జూన్ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయని ఐఎండీ తెలిపింది. ప్రీ మాన్సూన్ వల్ల మరో 2, 3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు సెగలు కక్కుతున్నాయి. వాయువ్య ప్రాంతాల నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావం నేరుగా రాష్ట్రంపై పడటంతో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. పగటి, రాత్రి పూట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. తేమలేని

    READ MORE
  • తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరం

    హైదరాబాదు:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరు కావడంలేదు. అనారోగ్య కారణాలతో తెలంగాణ టూర్ ను సోనియా రద్దు చేసుకున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించిన సోనియా గాంధీ.. వేడుకలకు హాజరవుతారని మాటిచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సోనియా గాంధీ హైదరాబాద్

    READ MORE
  • ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్‌.. సాయంత్రం రిటైర్‌మెంట్‌

    అమరావతి: సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఉదయం వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ను ఎత్తివేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. దీంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అయితే శుక్రవారం సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు.ఐదేండ్ల క్రితం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై సస్పెన్షన్

    READ MORE
  • బాలకృష్ణపై నెటిజన్ల ఆగ్రహం

    హైదరాబాదు:నందమూరి బాలకృష్ణపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన వ్యవహరించిన తీరును తప్పు బడుతున్నారు. హీరో విష్వక్సేన్ తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో హీరోయిన్లుగా నేహాశెట్టి, అంజలి నటించారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ‘నటసింహం’ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం చివర్లో ఫొటోలకు పోజు లిచ్చేందుకు బాలయ్యతోపాటు చిత్ర నటీనటులు, ఇతరులు సభా వేదికపైకి

    READ MORE
  • ధర్ణా చేసిన  కాంగ్రెస్‌ నేతల అరెస్టు

    హైదరాబాద్: కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయటాన్ని గర్హిస్తూ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ నేతల్ని పోలీసులు గురు వారం సాయంత్రం అరెస్టు చేసారు. కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని తెరాసాలో విలీనం చేయాలని కోరుతూ 12 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విధాన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి విన్నవించారు. దీన్ని తప్పు బడుతూ తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ శాసన సభా పక్షనేత నేత మల్లు

    READ MORE
  • నడి రోడ్డుపై కాంగ్రెస్ ధర్ణా

    హైదరాబాద్: తెరాసలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేస్తున్నందుకు నిరసనగా శాసనసభ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం ధర్ణా చేసారు. శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ ఆందోళనలో పాల్గొన్నారు. పాలక పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నిరసించాలని భావించారు.

    READ MORE
  • తెలంగాణలో ముగిసిన కాంగ్రెస్ కథ..

    తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని వీలీనం చేస్తున్నట్టుగా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం నాడు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖను అందించారు.గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న తర్వాత  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ తీర్మానం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు