జూన్ 5 నుంచి వానలు
- June 1, 2024
అమరావతి:జూన్ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయని ఐఎండీ తెలిపింది. ప్రీ మాన్సూన్ వల్ల మరో 2, 3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు సెగలు కక్కుతున్నాయి. వాయువ్య ప్రాంతాల నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావం నేరుగా రాష్ట్రంపై పడటంతో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. పగటి, రాత్రి పూట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. తేమలేని
READ MORE