తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరి

    విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించి ఆ తరువాత పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారితనం తప్ప మరొకటి కాదు అన్నారు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్వూ కోరితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం

    READ MORE
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం

    విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ

    READ MORE
  • తెదేపాకు ఆ నటి గుడ్‌బై..

    ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశాక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఫలితాలు వెలువడ్డ కొద్ది రోజులకే తెదేపా నుంచి వైసీపీ,బీజేపీ,తెరాస పార్టీల్లోకి మొదలైన వలసలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు మరికొంతమంది కీలకనేతలు, కార్యకర్తలు వైసీపీ,బీజేపీల్లోకి చేరగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి రేవతి చౌదరి తెలుగుదేశం పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన రేవతి చౌదరి

    READ MORE
  • విద్యార్థుల ఆత్మహత్యపై రాష్ట్రపతి ఆగ్రహం..

    తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఉదాసీనత,జవాబు పత్రాలు మూల్యంకనం చేసిన గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యం వల్ల కొద్ది రోజుల క్రితం 20 మందికి పైగా ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంపై రాష్ట్రపతి రామనాథ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు.మూల్యాంకనంలో ఇంటర్‌బోర్డు,గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ విద్యార్ధుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి

    READ MORE
  • 25 ఏళ్ల తర్వాత…

    నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి కృష్ణమ్మ ఉరుకులు పరుగులు అమరావతి : ఇదో అరుదైన దృశ్యం. రెండు పుష్కరాల తర్వాత ఈ మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర మొదలుకుని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేయడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. నాగార్జున సాగర్‌ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు