తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్

    నరసాపురం : ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రఘురాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. నామినేషన్ల పర్వం నిన్ననే ప్రారంభమయింది. రఘురాజుకు నేరుగా ఉండి నియోజకవర్గం బీఫామ్ ను అందించే అవకాశం ఉంది. మరోవైపు మాడుగులలో పైలా ప్రసాద్ ను మార్చి ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం

    READ MORE
  • ‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు

    నెల్లూరు : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో

    READ MORE
  • బీ-ఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్

    విజయవాడ : ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈ సారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ

    READ MORE
  • దక్షిణాదికి అన్యాయం

    ఆదిలాబాద్ : డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. లెక్క ప్రకారం మన వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగాలని వ్యాఖ్యానించారు. కానీ జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారని తెలిసింద న్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని… కాబట్టి జనాభా ప్రాతిపదికన

    READ MORE
  • బీజేపీలో చేరగానే మొదలుపెట్టేశాడు..

    కొద్ది రోజుల క్రితం కమలం గూటికి చేరుకున్న మాజీ ఎంపీ వివేక్‌ తెరాస అధినేత కేసీఆర్‌పై అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడం షురూ చేశారు.నమ్మకద్రోహంలో కేసీఆర్‌ను మించినోళ్లు ప్రపంచంలో మరొకరు లేరని తనయుడు కేటీఆర్‌ కోసం తెరాస పార్టీకి మొదటి నుంచి అండగా నిలిచి రెండుసార్లు అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడ్డ హరీశ్‌రావుకు అన్యాయం చేశారని ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘటనలో కేసీఆర్‌ హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఉద్యమం పేరుతో కేసీఆర్‌ కుటుంబం

    READ MORE
  • వరదరాజ స్వామి గుడిలో  కేసీఆర్

    కంచి : కాంచీపురంలోని అత్తి వరదరాజ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సోమవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బేగంపేట విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి వెళ్లారు. మార్గమధ్యంలో నగరిలో ఆయనకు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే. రోజా స్వాగతం పలికారు. కంచి ఆలయంలో అధికారులు, వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కేసీఆర్‌తో

    READ MORE
  • నాగార్జున సాగర్‌కూ పోటెత్తిన వరద

    శ్రీశైలం : ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లతో పాటు తెలంగాణలోని జూరాల, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం జలాశయాలు నిండిపోవడంతో నాగార్జున  సాగర్‌ జల కళను సంతరించుకుంది. శ్రీశైలంలో పది గేట్లు, నాగార్జున సాగర్‌లో 26 గేట్లను ఎత్తివేశారు. జూరాలకు 8.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అన్ని గేట్లను ఎత్తివేసి దాదాపు అంతే పరిమాణంలో కిందకు వదులుతున్నారు. శ్రీశైలంలోకి 7.53 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, 8.51 లక్షల క్యూసెక్కులను

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు