తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • బీజేపీలో చేరగానే మొదలుపెట్టేశాడు..

    కొద్ది రోజుల క్రితం కమలం గూటికి చేరుకున్న మాజీ ఎంపీ వివేక్‌ తెరాస అధినేత కేసీఆర్‌పై అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడం షురూ చేశారు.నమ్మకద్రోహంలో కేసీఆర్‌ను మించినోళ్లు ప్రపంచంలో మరొకరు లేరని తనయుడు కేటీఆర్‌ కోసం తెరాస పార్టీకి మొదటి నుంచి అండగా నిలిచి రెండుసార్లు అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడ్డ హరీశ్‌రావుకు అన్యాయం చేశారని ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘటనలో కేసీఆర్‌ హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఉద్యమం పేరుతో కేసీఆర్‌ కుటుంబం

    READ MORE
  • వరదరాజ స్వామి గుడిలో  కేసీఆర్

    కంచి : కాంచీపురంలోని అత్తి వరదరాజ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సోమవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బేగంపేట విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి వెళ్లారు. మార్గమధ్యంలో నగరిలో ఆయనకు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే. రోజా స్వాగతం పలికారు. కంచి ఆలయంలో అధికారులు, వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కేసీఆర్‌తో

    READ MORE
  • నాగార్జున సాగర్‌కూ పోటెత్తిన వరద

    శ్రీశైలం : ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లతో పాటు తెలంగాణలోని జూరాల, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం జలాశయాలు నిండిపోవడంతో నాగార్జున  సాగర్‌ జల కళను సంతరించుకుంది. శ్రీశైలంలో పది గేట్లు, నాగార్జున సాగర్‌లో 26 గేట్లను ఎత్తివేశారు. జూరాలకు 8.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అన్ని గేట్లను ఎత్తివేసి దాదాపు అంతే పరిమాణంలో కిందకు వదులుతున్నారు. శ్రీశైలంలోకి 7.53 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, 8.51 లక్షల క్యూసెక్కులను

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు