తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • మా కొడుకు చాలా మంచోడు..

    డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన దుర్మార్గులను ఉరి తీయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, తమ కుమారుడు చాలా మంచి వాడని ఈ కేసులో ప్రధాన ముద్దాయి మహ్మద్ ఆరీఫ్ తల్లిదండ్రులు పింజారి హుస్సేన్, మౌలాలీబీ చెబుతున్నారు. ఇలాంటి పనులు మావాడు ఎప్పుడూ చేయలేదని వారు తెలిపారు. గుడిగండ్లకు చెందిన ముగ్గురు తమ కుమారుడి వద్దకు తరచూ వచ్చేవారని చెప్పారు. మావాడు తన పని తాను చేసుకుంటూ

    READ MORE
  • భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం..

    భార్య వేధింపులు తాళలేక వ్యక్తి తెరాస కార్యాలయం ప్రగతిభవన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది.తాపీ మేస్త్రీగా పని చేస్తున్న అచ్చయ్య భార్య ఆరు మంది సంతానంతో కలసి ఉంటున్నాడు.అయితే తాపీ పనులతో వస్తున్న ఆదాయం భార్య పిల్లలను పోషించడానికి సరిపోకవడంతో భార్య మరియమ్మ భర్త అచ్చయ్యతో గొడవ పడుతుండేది.దీంతోపాటు అచ్చయ్యకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ప్రతిరోజూ అచ్చయ్యను వేధిస్తోంది.రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో మనస్తాపం చెందిన అచ్చయ్య ప్రగతిభవన్‌ ఎదుట కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.గమనించిన

    READ MORE
  • కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం..

    ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఘటన జరిగిన మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ పట్టణవాసుల్లో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంటోంది. ప్రియాంక రెడ్డి‘ ఘటనతో షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ గేట్ వద్దకు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు దూసుకెళ్లారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులు రహదారిపై బైఠాయించారు. నిందితులను తమకు అప్పగించాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇటువంటి మృగాళ్లకు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు