తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చట్టం ఉచ్చు..

    హైదరాబాద్‌ నగర శివార్లలో దిశను అత్యంత క్రూరంగా హత్యాచారం చేసిన ఘటనలో నిందితుల చుట్టూ పోలీసులు చట్టం ఉట్టు బిగిస్తున్నారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. తొండుపల్లి వద్ద లారీని నిలిపి ఉంచినట్టు ఆధారాలు సేకరించిన పోలీసులు, నిందితుల కదలికపై సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. ఘటన జరిగిన రోజున నిందితులు అక్కడే ఉన్నట్టు లారీ యజమాని ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో  అత్యంత కీలకం కానుందని పోలీసులు చెబుతున్నారు.మరోవైపు,

    READ MORE
  • ఇద్దరు అధికారుల నిర్లక్ష్యం కూడా..

    ప్రియాంకా రెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.కాగా ఇద్దరు ప్రభుత్వ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే ప్రియాంక ఈ దారుణానికి బలై ఉండేది కాదని తెలుస్తోంది. ప్రియాంకపై హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు, కేసులో ఏ-1 నిందితుడు ఆరిఫ్ ఐరన్‌ను లారీలో లోడ్ చేసుకుని తీసుకు వస్తూ మహబూబ్ నగర్ ఆర్టీఓ అధికారులకు పట్టుబడ్డాడు. అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదని లారీ ఓవర్ లోడ్ తో ఉందని గమనించి కూడా సదరు

    READ MORE
  • 20 నిమిషాలు మూతపడ్డ చిలుకూరు బాలాజీ ఆలయం..

    యువ పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి దారుణ హత్యాచారానికి నిరసనగా శనివారం నాడు చిలుకూరులోని బాలాజీ ఆలయాన్ని పూజారులు మూసివేశారు. 20 నిమిషాల పాటు ఆలయాన్ని పూర్తిగా మూసివేసి, దర్శనాలను నిలిపివేశారు. ఆపై భక్తులతో మహా ప్రదక్షిణ చేయించారు. “రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీ జాతిని రక్షిద్దాం” అంటూ నినాదాలు చేస్తూ, భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆపై దర్శనాలను తిరిగి పునరుద్ధరించారు.ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడిన ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు