తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఓటరు చెంపపై కొట్టిన ఎమ్మెల్యే

    అమరావతి: ఏపీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటరు చెంపపై కొట్టాడు ఎమ్మెల్యే. అయితే.. వెంటనే తిరిగి ఎమ్మెల్యేను కొట్టాడు ఓటరు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు, ఓటర్కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే శివకుమార్. ఆ వెంటనే ఎంఎల్ఏ శివకుమార్ చంపపై దాడి చేశాడు ఓటరు. ఇక అనంతరం సదరు

    READ MORE
  • భార్యతో కలిసి ఓటేసిన పవన్

    మంగళగిరి:జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్ కు వెళ్లారు. పోలింగ్ బూత్ కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సీఎం పవన్ అంటూ అంటూ వాళ్లు నినాదాలు చేశారు. మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్… పవన్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ వేల

    READ MORE
  • ఏపీలో ఉదయం 9 గంటలకు 9.21 శాతం పోలింగ్

    విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ల వద్ద బార్లు తీరారు. కాగా ఉదయం 9 గంటల సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 9.21 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు లోక్సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదయినట్టు పేర్కొంది. కుప్పం నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 9.72శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10.02శాతం, పులివెందుల 12.44శాతం పోలింగ్

    READ MORE
  • వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం

    నంద్యాల : వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి తరఫున నటుడు అల్లు అర్జున్ శనివారం ఇక్కడ ప్రచారం చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా నంద్యాలకు వచ్చారు. ఇది వరకే పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతును ప్రకటించారు. శిల్పా రవిచంద్రా రెడ్డితో ఎప్పటి నుంచో అర్జున్కు మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కోసమే ఆయన నంద్యాలకు వచ్చారు. స్నేహారెడ్డి, రవిచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ

    READ MORE
  • ఆటోడ్రైవర్ తాగుడు చూసి గుడ్లు తేలేసిన పోలీసులు..

    వారాంతం వచ్చిందంటే చాలు మందుబాబుల మనసులు ఆరోజు ఉదయం నుంచే బార్ల వైపు పరుగులు పెడుతుంటాయి.సాయంత్రం వరకు ఎలాగో ఓపిక పట్టి ఆరు దాటగానే పరుపరుగన బార్లలో వాలిపోయి చుక్కేస్తేగానీ మనసు ఊరుకోదు.అక్కడివరకు బాగానే ఉంటుంది కానీ అటుపైనే మందుబాబులకు అసలు సినిమా మొదలవుతుంది.రాత్రి వేళల్లో రోడ్లపై పోలీసులు నిర్వహించే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతూ అడ్డంగా బుక్కవుతూ వేల రూపాయాల జరిమానాల రూపంలో వదలించుకుంటున్నారు.అయినప్పటికీ మందుబాబుల్లో ఏమాత్రం మార్పు రావడం

    READ MORE
  • మీకు మాలాగా జరగదులే..

    హైదరాబాద్‌లో హత్యాచారానికి గురైన దిశ తల్లిదండ్రులకు సత్వర న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. “హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ హత్యాచారం అత్యంత దారుణం. మా బిడ్డ విషయంలో మేము ఏడేళ్లుగా పోరాడుతూనే ఉన్నాము. కానీ, దిశ విషయంలో న్యాయం త్వరితగతిన జరుగుతుంది. నాటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి” అని దిశ తల్లిదండ్రులను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. కాగా, న్యూఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో ఆశాదేవి కుమార్తె (23)ను ఆరుగురు దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్

    READ MORE
  • వీడియో తీసిన కానిస్టేబుల్ సస్పెండ్‌..

    దిశ హత్యకేసులో నిందితుల వీడియోను చిత్రీకరించి, దాన్ని బయటకు పంపిన కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తీసుకు వచ్చిన తరువాత వారు జైల్లో నిలబడివున్న వీడియో మీడియాకు లభించింది. ఈ వీడియోను రవి అనే కానిస్టేబుల్ తన మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన రవిపై చర్యలు తీసుకోవాలని సీపీలు సజ్జన్నార్, మహేశ్ భగవత్ లకు చర్లపల్లి జైలు అధికారులు సిఫార్సు చేశారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు