తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఏపీలో 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చు

    విజయవాడ:అన్ని పోలింగ్ బూత్ ల నుంచి వచ్చే వివరాలు పరిశీలిస్తే, తమ అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావొచ్చని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని వెల్లడించారు. పూర్తి పోలింగ్ శాతం వివరాలు మంగళవారం అందుతాయని చెప్పారు.  రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం ఓటింగ్ నమోదైందని వివరించారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్

    READ MORE
  • మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే

    విజయవాడ : జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అని రాసుకొచ్చారు. దీనిపై ఇప్పుడు రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల మెగా హీరో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి మరీ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బన్నీని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    READ MORE
  • ఓటరు చెంపపై కొట్టిన ఎమ్మెల్యే

    అమరావతి: ఏపీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటరు చెంపపై కొట్టాడు ఎమ్మెల్యే. అయితే.. వెంటనే తిరిగి ఎమ్మెల్యేను కొట్టాడు ఓటరు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు, ఓటర్కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే శివకుమార్. ఆ వెంటనే ఎంఎల్ఏ శివకుమార్ చంపపై దాడి చేశాడు ఓటరు. ఇక అనంతరం సదరు

    READ MORE
  • భార్యతో కలిసి ఓటేసిన పవన్

    మంగళగిరి:జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్ కు వెళ్లారు. పోలింగ్ బూత్ కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సీఎం పవన్ అంటూ అంటూ వాళ్లు నినాదాలు చేశారు. మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్… పవన్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ వేల

    READ MORE
  • వీడియో తీసిన కానిస్టేబుల్ సస్పెండ్‌..

    దిశ హత్యకేసులో నిందితుల వీడియోను చిత్రీకరించి, దాన్ని బయటకు పంపిన కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తీసుకు వచ్చిన తరువాత వారు జైల్లో నిలబడివున్న వీడియో మీడియాకు లభించింది. ఈ వీడియోను రవి అనే కానిస్టేబుల్ తన మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన రవిపై చర్యలు తీసుకోవాలని సీపీలు సజ్జన్నార్, మహేశ్ భగవత్ లకు చర్లపల్లి జైలు అధికారులు సిఫార్సు చేశారు.

    READ MORE
  • చర్లపల్లి జైలు అధికారులకు కొత్త టెన్షన్‌..

    యువవైద్యురాలు దిశ హత్యాచార నిందింతులకు 14 రోజుల రిమాండ్‌ విధించిన నేపథ్యంలో పోలీసులు నిందితులను చర్లపల్లి జైలులోని కట్టుదిట్టమైన భద్రత ఉండే మహానది బ్యారక్‌లో ఉంచారు.అయితే జైలు అధికారులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుందని తెలుస్తోంది.వారిని ఇతర ఖైదీలు చంపేయ వచ్చని జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను హై సెక్యూరిటీ బ్లాక్ లో ప్రస్తుతం ఉంచారు. ఈ బ్లాక్ లోని గదుల్లో ఒక్కొక్కరినీ

    READ MORE
  • నిందితులకు తొలి రోజే మటన్‌ భోజనం.

    దిశా హత్యాచారం కేసులో నిందితులకు చర్లపల్లి జైల్లో జైలు సిబ్బంది మెుదటి రోజే మటన్ కర్రీతో భోజనం పెట్టారు. దిశ హత్యకేసులో శనివారం షాద్ నగర్ మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.ఆదివారం జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు మాంసాహారాన్ని అందించాల్సి ఉంటుందని అందులో భాగంగా నలుగురు నిందితులు ఆదివారం రాత్రి మటన్ తో భోజనం చేసినట్లు జైలు సిబ్బంది తెలిపారు.కాగా నిందితులు నలుగురు పోకిరీలని ఎప్పుడూ తాగుతూ జులాయిగా తిరుగుతుండేవారని గుడిగండ్ల గ్రామస్థులు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు