తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • 18 నుంచి బ్రహ్మోత్సవాలు

    తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల్లో జరగనున్నాయి. 18న అంకురార్పణ, 19న ధ్వజారోహణం, 23న గరుడ సేవ, 24న స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం, 27న చక్రస్నానం, ధ్వజావరోహణం, 28న బాగ్ సవారి ఉత్సవాలు జరగనున్నట్లు తితిదే తెలిపింది.

    READ MORE
  • నలుగురు ఖైదీలు పరారీ

    హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న న నలుగురు ఖైదీలు పరారయ్యారు. ఇటీవల వారు కరోనా వైరస్ బారిన పడటంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఖైదీలు సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

    READ MORE
  • జెఇఇ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయండి

    న్యూఢిల్లీ : కరోనా ఉధృతంగా ఉన్నందున జెఇఇ, నీట్ పరీక్షల్ని వాయిదా వేయాలని వితరణ శీలి, నటుడు సోనూసూద్ కేంద్ర ప్రభుత్వానికి బుధవారం విన్నవిం చారు. ‘నేనూ ఇంజనీరింగ్ విద్యార్థినే. వరదలతో తీవ్రంగా నష్ట పోయిన బీహార్ నుంచి గరిష్ట సంఖ్యలో విద్యార్థులు హాజరవనున్నారు. ఈ సమయంలో వారు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కష్ట మౌతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కొంత సమయం ఇవ్వాలి. విద్యార్థులు మానసికంగా సిద్ధమైన అనంతరం నవంబర్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించవచ్చ’ని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు