తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • పుష్ప చిత్రంలో జగపతి బాబు

    హైదరాబాదు : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప చిత్రంలో జగపతి బాబును ఒక ప్రముఖ పాత్రకు ఎంపిక చేసినట్లు సిని వర్గాల కథనం. ఆ పాత్ర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఎర్రచందనం దొంగ రవాణా ఈ సినిమా ఇతి వృత్తం. రష్మిక మందన్న హీరోయిన్ . చిత్రీకరణను త్వరలో మహబూబ్ నగర్ సమీపంలోని అడవుల్లో చేయనున్నారు.

    READ MORE
  • తెలంగాణ సీఎం కేసీఆర్ సంస్కరణల బాట పట్టారు. ఇప్పటికే రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలని భావిస్తున్న కేసీఆర్.. అవినీతికి నిలయమైన వీఆర్వో వీఆర్ఏ వ్యవస్థలనే ఎత్తివేస్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తం రెవెన్యూ శాఖలో ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.ఇక సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావలని నిర్ణయించారు. అధికారుల హోదాలో కూడా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ పేరు ఇకపై జిల్లా

    READ MORE
  • చంద్రన్న రక్తపాత దినోత్సవం

    అమరావతి : వైకాపా రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై శుక్రవారం ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. బషీర్బాగ్ లో రైతులపై కాల్పులు జరిగి 20 ఏళ్లయి న సందర్భంగా బాబుకు చురకలంటించారు. ‘విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న వెన్నుపోటు దినోత్సవం జరుపుకున్న బాబు. ఆగస్ట్ 28 చంద్రన్న రక్తపాత దినోత్సవం జరుపుకుంటున్నారు. బషీర్బాగ్లో బాబు సృస్టించిన మారణహోమానికి నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు