తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • తెలుగులో బాండ్ సినిమా- నో టైమ్ టు డై

    ముంబై: బాండ్ సీరీస్ లో 25వ చిత్రంగా నో టైమ్ టు డై రానుంది. డేనియల్ క్రేగ్ నటించిన ఈ చిత్రానికి క్యారీ జోజీ దర్శకత్వం చేసారు. గత కొన్నాళ్లుగా మానవాళిని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా లాంటి ఒక వైరస్ నుంచి ప్రజలను రక్షించడం కోసం బాండ్ రంగంలోకి దిగడం దీని ఇతివృత్తం. తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించారు. తెలుగులో అదే పేరుతో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ లో విడుదల కావలసిన

    READ MORE
  • ఇకపై కాగ్‌ ద్వారా ఆడిటింగ్‌

    తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో ఆడిటింగ్ను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ద్వారా ఆడిటింగ్ జరిపించాలని పాలక మండలి గురువారం ప్రభుత్వాన్ని కోరింది.గత ఐదేళ్ల తితిదే ఆర్థిలావాదేవీలపైనా కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలని భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ఇప్పటి వరకు ప్రభుత్వమే తితిదే ఆర్థిక లావాదేవీల్ని ఆడిట్ చేసేది. అయితే 2020 వరకు ప్రభుత్వం ద్వారా ఆడిటింగ్ జరిపి,

    READ MORE
  • రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతా  నిషేధం

    హైదరాబాదు: తెలంగాణ భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్ పేరిట ఉన్న ఖాతాను ఫేస్ బుక్ యాజమాన్యం నిషేధించింది. ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవని తెలిపింది. హింసను ప్రేరేపించే వ్యాఖ్య చేసినందుకు రాజాసింగ్ ఖాతాను నిషేధించినట్లు తెలిపింది. ‘నాకు ఫేస్ బుక్ పేజ్ లేదు. నా పేరు మీదుగా అనేక మంది ఫేస్ బుక్ పేజీని నడుపుతున్నారు. ఫేస్ బుక్ లో నా పేరు మీద వచ్చే ఏ పోస్టుకూ నేను బాధ్యుడిని కాద’ని ఆయన గత

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు