తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు !

    భారీస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవిన్యూ శాఖను పూర్తి ప్రక్షాళన చేయాలని ఆకాంక్షను కెసిఆర్ ఎట్టకేలకు నెరవేర్చుకోబుతున్నారు.తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీఆర్వోల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు… మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని సాయంత్రం 5 గంటల సమయానికి రిపోర్ట్ పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం కోసం ఇప్పటికే ముసాయిదాను తయారు

    READ MORE
  • మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంటా

    చెన్నై: ‘మరొకరి అంచనాలు, ఇష్టాలకు తగినట్లుగా నా జీవితాన్ని కొనసాగించలేను. నానకు ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడుపుతాన’ని హీరోయిన్ శ్రుతి హాసన్ ఒక పత్రిక ముఖాముఖిలో తేల్చి చెప్పింది.‘నా కెరీర్ విషయంలో ఎవరి సలహాలు తీసుకోను. నా ఆత్మసాక్షి ప్రకారమే నడచుకుంటా. నాన మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంటా. ముంబై పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి. ఏడాది పాటు ఖాళీగా ఉంటే కెరీర్ ముగిసిపోయిందని అనుకుంటారు. నటులు అంకితభావంతో పని చేయడం లేదని విమర్శిస్తారు. నేను పలు భాషల

    READ MORE
  • హరీష్ రావుకు కరోనా..

    తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి కరోనా సోకింది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజాగా మంత్రి హరీష్ రావుకు కూడా కరోనా సోకడం టీఆర్ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది.ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుకి తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఈ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు