నలుగురు ఖైదీలు పరారీ

నలుగురు ఖైదీలు పరారీ

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న న నలుగురు ఖైదీలు పరారయ్యారు. ఇటీవల వారు కరోనా వైరస్ బారిన పడటంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఖైదీలు సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos