తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల్లో జరగనున్నాయి. 18న అంకురార్పణ, 19న ధ్వజారోహణం, 23న గరుడ సేవ, 24న స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం, 27న చక్రస్నానం, ధ్వజావరోహణం, 28న బాగ్ సవారి ఉత్సవాలు జరగనున్నట్లు తితిదే తెలిపింది.