తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • లారెన్స్ దర్శకత్వంలో రజనీ

    చెన్నై: లారెన్స్ దర్శకత్వంలో రజనీ కాంత్ ఒక చిత్రంలో నటించనున్నాడని కోలీవుడ్ వర్గాల కథనం. తొలి నుంచీ లారెన్స్, రజనీకాంత్ అభిమాని వీరా భిమాని. ఎన్నో వేదికలపై దీన్ని ఆయన వ్యక్తీకరించుకున్నారు. రజనీకీ లారెన్స్ పట్ల ఎంతో అభిమానం. ఇదే ఇద్దరి కాంబి నేషన్లో సినిమా తయారీకి రంగాన్ని సిద్ధం చేసిందంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

    READ MORE
  • తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సొంత పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నా కూడా పార్టీలోని కొందరు సీనియర్లు రేవంత్‌ను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు.రేవంత్ రెడ్డి పట్ల హైకమాండ్ చాలా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల నుండి ఎటువంటి మద్దతు లభించలేదు.మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్

    READ MORE
  • తండ్రి కథను తెర కెక్కించనున్న తనయుడు

    హైదరాబాదు : గతంలో దర్శకుడు ఈవీవీ సిద్ధం చేసిన ఒక కథను ఆయన తనకుడు అల్లరి నరేశ్ తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈవీవీ కథల వల్లే గతంలో అల్లరి నరేశ్ వరుస విజయాలను అందుకున్నాడు. దరిమిలా ఈవీవీ రాసిన కథల్లోని ఒక దాన్నిఎంచుకుని రంగంలోకి దిగుతున్నాడని తెలిసింది. సన్నిహితుడైన ఒక దర్శకుడితో ఈ సినిమాను నిర్మించదలచారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు