తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరి

    విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించి ఆ తరువాత పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారితనం తప్ప మరొకటి కాదు అన్నారు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్వూ కోరితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం

    READ MORE
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం

    విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ

    READ MORE
  • లారెన్స్ దర్శకత్వంలో రజనీ

    చెన్నై: లారెన్స్ దర్శకత్వంలో రజనీ కాంత్ ఒక చిత్రంలో నటించనున్నాడని కోలీవుడ్ వర్గాల కథనం. తొలి నుంచీ లారెన్స్, రజనీకాంత్ అభిమాని వీరా భిమాని. ఎన్నో వేదికలపై దీన్ని ఆయన వ్యక్తీకరించుకున్నారు. రజనీకీ లారెన్స్ పట్ల ఎంతో అభిమానం. ఇదే ఇద్దరి కాంబి నేషన్లో సినిమా తయారీకి రంగాన్ని సిద్ధం చేసిందంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

    READ MORE
  • తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సొంత పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నా కూడా పార్టీలోని కొందరు సీనియర్లు రేవంత్‌ను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు.రేవంత్ రెడ్డి పట్ల హైకమాండ్ చాలా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల నుండి ఎటువంటి మద్దతు లభించలేదు.మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్

    READ MORE
  • తండ్రి కథను తెర కెక్కించనున్న తనయుడు

    హైదరాబాదు : గతంలో దర్శకుడు ఈవీవీ సిద్ధం చేసిన ఒక కథను ఆయన తనకుడు అల్లరి నరేశ్ తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈవీవీ కథల వల్లే గతంలో అల్లరి నరేశ్ వరుస విజయాలను అందుకున్నాడు. దరిమిలా ఈవీవీ రాసిన కథల్లోని ఒక దాన్నిఎంచుకుని రంగంలోకి దిగుతున్నాడని తెలిసింది. సన్నిహితుడైన ఒక దర్శకుడితో ఈ సినిమాను నిర్మించదలచారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు