తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • శ్రీశైలం దుర్ఘటనలో అధికారుల ఆఖరి మాటలు..

    శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి కొత్త విషయాలు బయటకు వచ్చాయి.ఈ దారుణ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది జెన్ కో సిబ్బంది కాగా మరొకరు ప్రైవేటు సంస్థకు చెందిన వారు కావటం తెలిసిందే. ఈ ప్రమాదం చోటు చేసుకున్న వేళ.. ఘటనలో మరణించిన ఏఈలు సుందర్.. మోహన్ ల సంభాషణలు తాజాగా బయటకు వచ్చాయి. చుట్టూ దట్టమైన పొగ అలుముకొని.. ముందుకు ఎలా వెళ్లాలన్న

    READ MORE
  • కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2′ షూటింగ్ మళ్లీ ప్రారంభం

    బెంగళూరు:యశ్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ‘కేజీఎఫ్’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. గురు వారం కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రీకరణ మొదలైనట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఇందులో ప్రతినాయకుడు- అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. ముఖం మీద పచ్చబొట్లు, సరికొత్త గా శిరోజాల విన్యాసాలు, చేతిలో మారణాయుధంతో సంజయ్ దత్ కనిపించనున్నారు.

    READ MORE
  • ఆ అగ్నిప్రమాదం ఒక కుట్ర

    హైదరాబాదు: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం ఒక కుట్ర అని కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రేవంత్రెడ్డి శుక్రవారం ఇక్కడ అనుమానించారు. ‘అది ప్రమాదం కాదేమో. కుట్రని అనుమానంగా ఉంది. తాజా పరిణామం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతోందేమోన’న్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ జల దోపిడీకి సహకరించి రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. ఈ ఘటనపై నిజానిజాలు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు