తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • 18 నుంచి బ్రహ్మోత్సవాలు

    తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల్లో జరగనున్నాయి. 18న అంకురార్పణ, 19న ధ్వజారోహణం, 23న గరుడ సేవ, 24న స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం, 27న చక్రస్నానం, ధ్వజావరోహణం, 28న బాగ్ సవారి ఉత్సవాలు జరగనున్నట్లు తితిదే తెలిపింది.

    READ MORE
  • నలుగురు ఖైదీలు పరారీ

    హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న న నలుగురు ఖైదీలు పరారయ్యారు. ఇటీవల వారు కరోనా వైరస్ బారిన పడటంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఖైదీలు సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

    READ MORE
  • జెఇఇ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయండి

    న్యూఢిల్లీ : కరోనా ఉధృతంగా ఉన్నందున జెఇఇ, నీట్ పరీక్షల్ని వాయిదా వేయాలని వితరణ శీలి, నటుడు సోనూసూద్ కేంద్ర ప్రభుత్వానికి బుధవారం విన్నవిం చారు. ‘నేనూ ఇంజనీరింగ్ విద్యార్థినే. వరదలతో తీవ్రంగా నష్ట పోయిన బీహార్ నుంచి గరిష్ట సంఖ్యలో విద్యార్థులు హాజరవనున్నారు. ఈ సమయంలో వారు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కష్ట మౌతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కొంత సమయం ఇవ్వాలి. విద్యార్థులు మానసికంగా సిద్ధమైన అనంతరం నవంబర్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించవచ్చ’ని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు