తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • కొనసాగుతున్న భక్తుల రద్దీ

    తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం ఉదయానికి క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకు విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,224 మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. తిరుమల వెంకన్నకు నిన్న ఒక్క రోజే హుండీ

    READ MORE
  • ఏపీలో ఇసుక తవ్వకాలపై విచారణ జులై 15కి వాయిదా

    న్యూ ఢిల్లీ: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టోల్‌ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ ఏర్పాటు చేసి విస్తఅత ప్రచారం కల్పించాలని సూచించింది. కేంద్ర పర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని.. ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చెప్పాక కూడా యంత్రాలు వాడారని కేంద్ర పర్యావరణశాఖ తరఫు న్యాయవాది తెలపగా.. కోర్టు

    READ MORE
  • కమలం కచ్చేరీ పై కార్యకర్తల దాడి

    హైదరాబాద్: కూకట్పల్లిలో భాజపా కార్యాలయాన్ని బాలానగర్కు చెందిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధ్వంసం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల టిక్కెట్లు అమ్ముకున్నారని ఆగ్రహించిన కార్యకర్తలు చర్యకు పాల్పడ్డారు. ఇప్పటివరకూ పార్టీలో పని చేస్తున్న వారిని కాదని, వేరే వాళ్లకు టిక్కెట్లు ఇచ్చినందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకు న్నందుకు ఇదేనా బహుమానం అంటూ ఆగ్రహించారు. దీనిపై వెంటనే పార్టీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    READ MORE
  • పొత్తుపై జనసేన, బీజేపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు

    హైదరాబాదు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు గురించి జనసేన, బీజేపీ నుంచి పరస్పర భిన్న ప్రకటనలు రావడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో అయో మయం నెలకొంది. గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై జనసేనాని పవన్ కల్యాణ్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చర్చిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. పవన్ ను బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు కలవనున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్ విలేఖరులతో మాట్లాడారు. ‘జీ హెచ్ఎం సీ ఎన్నికలకు సంబంధించి జనసేనతో ఎలాంటి

    READ MORE
  • హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని వివిధ అంశాలపై మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేటీఆర్ స్పందిస్తూ.. మరోసారి గ్రేటర్ మేయర్ పీఠం తమదేన్నారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మిత్రపక్షం ఎంఐఎంతోనూ పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు