తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • కొనసాగుతున్న భక్తుల రద్దీ

    తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం ఉదయానికి క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకు విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,224 మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. తిరుమల వెంకన్నకు నిన్న ఒక్క రోజే హుండీ

    READ MORE
  • ఏపీలో ఇసుక తవ్వకాలపై విచారణ జులై 15కి వాయిదా

    న్యూ ఢిల్లీ: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టోల్‌ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ ఏర్పాటు చేసి విస్తఅత ప్రచారం కల్పించాలని సూచించింది. కేంద్ర పర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని.. ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చెప్పాక కూడా యంత్రాలు వాడారని కేంద్ర పర్యావరణశాఖ తరఫు న్యాయవాది తెలపగా.. కోర్టు

    READ MORE
  • అల్లూరి  అనుచరుడు బాలు దొర అస్తమయం

    రాజవొమ్మంగి :మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర(111) ఆదివారం తన నివాసంలో మరణించారు. 1924 మే లో కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్ వారిపై చివరి పోరాటం చేశారు. అప్పట్లో ఎత్తయిన కొండలపై బస చేసిన అల్లూరి సీతారామరాజుకు బాలుడిగా ఉన్న బాలుదొర అల్లూరికి ఆహార పదార్థాలు అందించారు. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిదంటూ నాటి జ్ఞాపకాలను బాలుదొర స్థానికులతో ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు.

    READ MORE
  • హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని, దీని కోసం పార్టీ కార్యకర్తలు అహరహం శ్రమించాలని పార్టీ సనత్ నగర్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి, బీజేపీ కర్ణాటక శాఖ కార్యదర్శి ఎం. సతీష్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గం బీజేపీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్మార్ట్ సిటీ లాంటి వినూత్న ప్రాజెక్టులతో నగరాల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తున్నదని ఆయన గుర్తు

    READ MORE
  • హైదరాబాదు: నగర మునిసిపల్ ఎన్నికల్లో ఎన్నికల్లో భాజపాకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని నటుడు పవన్ కల్యాణ్ వెల్లడించారు. భాజపా నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశమైన తర్వాత ఈ మేరకు ప్రకటించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి రావాలని జనసేనను కోరామని కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి పవన్ కల్యాణ్ జసానుకూలంగా స్పందించారని వివరించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు