తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • క్వారంటైన్ వ్యవధి రెట్టింపు

    విశాఖ పట్టణం: కరోనా అనుమానితుల క్వారంటైన్ గడువును 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమానితులు ఇకపై రెట్టింపు రోజులు వైద్య నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. రోగుల సంఖ్య పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికార్లు తెలిపారు.

    READ MORE
  • పారితోషికాలు ఎగ్గొడుతున్న నిర్మాతలు

    చెన్నై: చాలా మంది నిర్మాతలు కథానాయికలకు పారి తోషికాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కథా నాయిక ప్రియమణి విమర్శించారు. బాధితుల్నిఆదుకునేందుకు ఎక్కువ పారితోషికాన్ని తీసుకుంటున్న కథనాయికలు ముందుకు రావాలని విన్నవించారు. ‘దక్షిణాదిలో కథానాయికలకు వారి ప్రతిభకు తగిన పారితోషికాలు అందడం లేదు. నయనతార, అనుష్క , సమంత వంటి కొందరికే భారీగా పారితోషికాలు అందుతున్నాయి. సరైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. మధ్యతరగతి కథానాయికల పరిస్థితి చాలా దారుణంగా వుంది. వారికి ఇస్తున్న పారితోషికాలు

    READ MORE
  • అర్జున్  సినిమాకి రెండు అక్షరాల టైటిల్

    హైదరాబాదు: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న సినిమా శీర్షిక పేరునూ రెండు అక్షరాలతోనే రూపొందించనున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా ఈ కథలో ముఖ్యాంశం. గతంలో సుకుమార్ – అర్జున్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. ఆ సంవేదన ప్రకారమే తాజా చిత్రానికి కూడా రెండు అక్షరాల శీర్షికను ఖరారు చేసే ఉద్దేశంతో సుకుమార్ ఉన్నాడని తెలిసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 8వ తేదీన పోస్టర్ ను

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు