క్వారంటైన్ వ్యవధి రెట్టింపు

క్వారంటైన్ వ్యవధి రెట్టింపు

విశాఖ పట్టణం: కరోనా అనుమానితుల క్వారంటైన్ గడువును 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమానితులు ఇకపై రెట్టింపు రోజులు వైద్య నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. రోగుల సంఖ్య పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికార్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos