తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • సెల్ఫీ తెచ్చిన తంటా..

    అమ్మాయిలతో సెల్ఫీ తీసుకోవడానికి ఇద్దరు అబ్బాయిలు చేసిన ప్రయత్నం  ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లి చివరికి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరింది. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన బాగ్‌లింగంపల్లి పార్క్‌కు నల్లకుంట ప్రాంతానికి చెందిన ఇంటర్‌ చదివే ఓ అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతున్న తన స్నేహితురాలితో కలిసి నిన్న సాయంత్రం వచ్చింది. వారిద్దరూ ఆడుకుంటూ ఉండగా తొమ్మిదో తరగతి అమ్మాయితో పరిచయం ఉన్న ఇద్దరు అబ్బాయిలు వారి వద్దకు వచ్చారు. వారితో మాటలు

    READ MORE
  • ఇక అవేమి ఉండవ్ నేరుగా ఎన్‌కౌంటరే..

    ఇకపై హత్యాచార ఘటనలకు పాల్పడితే పోలీసుల ఎన్‌కౌంటర్లతోనే శిక్షలు విధిస్తామంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. హత్యాచారం వంటి క్రూరమైన నేరాలకు విచారణ,బెయిల్‌,జైలు వంటి ప్రయోజనాలు ఇకపై ఉండవని నేరుగా ఎన్‌కౌంటర్‌ సౌకర్యం మాత్రమే ఉంటుందని హెచ్చరించారు.ఇటువంటి ఘటనలకు పాల్పడితే ఎటువంటి శిక్ష ఉంటుందో దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ ద్వారా సంకేతాలు ఇచ్చామని ఇకపై ఇదే కొనసాగుతుందని స్పష్టం చేశారు.కాగా దక్షిణ భారత్ గురించి జాతీయ మీడియా ఎన్నడూ పట్టించుకోదని తెలంగాణ మంత్రి

    READ MORE
  • ఎన్‌కౌంటర్‌ వ్యాఖ్యల పై నారాయణ యూటర్న్‌..

    దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నాయారణ యూటర్న్‌ తీసుకున్నారు.దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని ఎన్‌కౌంటర్లకు పార్టీ వ్యతిరేకం కావున నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు.ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌పై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. న్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ పార్టీ తీర్మానం కూడా చేసింది. అందువల్లే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. అదే

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు