తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • కొనసాగుతున్న భక్తుల రద్దీ

    తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం ఉదయానికి క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకు విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,224 మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. తిరుమల వెంకన్నకు నిన్న ఒక్క రోజే హుండీ

    READ MORE
  • ఏపీలో ఇసుక తవ్వకాలపై విచారణ జులై 15కి వాయిదా

    న్యూ ఢిల్లీ: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టోల్‌ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ ఏర్పాటు చేసి విస్తఅత ప్రచారం కల్పించాలని సూచించింది. కేంద్ర పర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని.. ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చెప్పాక కూడా యంత్రాలు వాడారని కేంద్ర పర్యావరణశాఖ తరఫు న్యాయవాది తెలపగా.. కోర్టు

    READ MORE
  • విద్యార్థుల ఆత్మహత్యపై రాష్ట్రపతి ఆగ్రహం..

    తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఉదాసీనత,జవాబు పత్రాలు మూల్యంకనం చేసిన గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యం వల్ల కొద్ది రోజుల క్రితం 20 మందికి పైగా ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంపై రాష్ట్రపతి రామనాథ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు.మూల్యాంకనంలో ఇంటర్‌బోర్డు,గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ విద్యార్ధుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి

    READ MORE
  • 25 ఏళ్ల తర్వాత…

    నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి కృష్ణమ్మ ఉరుకులు పరుగులు అమరావతి : ఇదో అరుదైన దృశ్యం. రెండు పుష్కరాల తర్వాత ఈ మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర మొదలుకుని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేయడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. నాగార్జున సాగర్‌ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం

    READ MORE
  • శాంతించని కృష్ణమ్మ

    విజయవాడ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద పోటు తీవ్రమైంది. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండిపోవడంతో మంగళవారం ఉదయం నుంచి పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తివేసి దిగువన ప్రకాశం బ్యారేజీకి నీటిని వదులుతున్నారు. ప్రకాశంకు భారీ ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 12 అడుగులకు చేరింది. దీంతో 72 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. జగ్గయ్యపేటలోని ముత్యాల, వేదాద్రి, రావిరాల గ్రామల ప్రజలను అధికారులు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు